భారత క్రికెటర్ పృథ్వీ షాపై కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించిన సంగతి అందరికీ తెలిసిందే. పృథ్వీ షా బుధవారం ముంబైలోని శాంతాక్రూజ్లో తన స్నేహితుడితో కలిసి ఓ ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్లాడు. షాను చూసిన కొద్దిమంది సెల్ఫీలు తీసుకోవడానికి అతడిని సంప్రదించారు. అయితే…